బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 76 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆ నలుగురికి నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు తరలించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Cra9ik
మరో ట్విస్ట్, కాంగ్రెస్కు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు మిస్, బీజేపీ రూ.70 కోట్లు ఆఫర్ చేసిందని సిద్ధూ
Related Posts:
నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభంహైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర… Read More
ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్బీహార్ : కిషన్గంజ్లో ఛోటే లాల్ అంటే పెద్ద పేరే మరి. పేరులో చిన్నోడు అని కనిపిస్తున్నా.. ఆయన చేసే కొన్ని పనులు పెద్దగానే ఉంటాయి. సిలిండర్ సప్లయర్ గా … Read More
వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలుటిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పై మీసం మెలేసీ హీరోగా నిలిచిన గోరంట్ల మాధవ్ వైసిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఆ యన హిందూపూర్ నుండి ఎంపి అభ్యర్దిగ… Read More
ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం… Read More
నిష్పాక్షిక విచారణ జరగాలి: జగన్ సీయం కావాలని : వివేకా కుమార్తె సునీత..!తన తండ్రి వివేకానందరెడ్డి హత్య పై నిష్పక్షపాత విచారణ జరగాలని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హత్య పై వస్తున్న రకరకాల ప్రచారాల పై ఆ… Read More
0 comments:
Post a Comment