తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు. వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwaQk9
తూ.గో లో టీడీపీకి కీలక నేత గుడ్ బై : వరుపుల రాజా రాజీనామా : జగన్ పై ప్రశంసలు..!!
Related Posts:
ఏపీలో మద్యం వ్యాపారుల ఎంత \"మందు\"చూపో..! ముందస్తుగా దించుకో.. అందినంతా దోచుకో..!!అమరావతి : ఏపీలో మద్యం వ్యాపారులు ఎంతో 'మందు' చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో మద్యం వ్యాపారులు ‘ముందస్తు' జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భార… Read More
ఏపీ ఓటర్ల డేటా కేసు : న్యాయమూర్తి ఎదుట ఐటీ గ్రిడ్ ఉద్యోగులుహైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి టెక్నాలజీ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కనిపించకుండా పోయిన ఘటనపై హైకోర్టు సీరియస్… Read More
అమెథీ రైఫిల్ యూనిట్ తో ఉపాధి .. మరింత శక్తిమంతంగా భారత రక్షణరంగం: వ్లాదిమిర్ పుతిన్న్యూఢిల్లీ : భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే పెద్దన్న రష్యా .. మన దేశాన్ని కొనియాడింది. రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో కొనసాగుతోన్న భాగస్వామ్యం మరింత మ… Read More
కర్ణాటక ప్రభుత్వానికి షాక్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా, మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం!బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద షాక్ ఇచ్చారు. శివరాత్రి పండుగ సందర్బంగా కాంగ్రె… Read More
20ఏళ్ల నుంచి మనం ఇలాగే, కేసీఆర్ గిఫ్ట్ తీసుకుంటా, ఫ్రస్టేషన్తో తెలంగాణలో జగన్ కేసు: డేటాచోరీపై బాబుఅమరావతి: ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ని… Read More
0 comments:
Post a Comment