Monday, January 14, 2019

కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్‌కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్‌లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి ప్రకటించిన చంద్రబాబు, తాజాగా పింఛన్లను భారీగా పెంచి విపక్షాలను కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు వీరందరికి పింఛన్లను రెట్టింపు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FqMHWu

Related Posts:

0 comments:

Post a Comment