Saturday, August 24, 2019

వైవాహిక జీవితంలో కలహాలు..? సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య ...

శ్రీనగర్ : వైవాహిక సమస్యలో.. పని ఒత్తిడికి గురయ్యాడో తెలియదు కానీ ఓ సీఆర్పీఎఫ్ అధికారి బలవన్మరణం చెందారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ 40 బెటాలియన్‌లో పనిచేస్తున్న ఎం అరవింద్ (34) అనే అసిస్టెంట్ కమాండెంట్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే అరవింద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వైవాహిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1iJwJ

Related Posts:

0 comments:

Post a Comment