శ్రీనగర్ : వైవాహిక సమస్యలో.. పని ఒత్తిడికి గురయ్యాడో తెలియదు కానీ ఓ సీఆర్పీఎఫ్ అధికారి బలవన్మరణం చెందారు. కశ్మీర్లోని అనంత్నాగ్ 40 బెటాలియన్లో పనిచేస్తున్న ఎం అరవింద్ (34) అనే అసిస్టెంట్ కమాండెంట్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే అరవింద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వైవాహిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1iJwJ
వైవాహిక జీవితంలో కలహాలు..? సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య ...
Related Posts:
మెట్రో స్టేషన్లో ముద్దులే కాదు....పోర్న్ వీడీయో కూడ సాధ్యమేనా...!!ఈ మధ్య హైదరాబాద్ మెట్రో స్టేషన్లోని లిఫ్ట్లో ఓ జంట ముద్దులు పెట్టుకున్నారు...కొత్తగా ఏర్పడిన మెట్రో లిఫ్టులో ఎవరు గమనించరని భావించిన, యువతి యువకులు … Read More
సరదా కోసం ఆకతాయి చేసిన కొంటె పని..! ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చిన తుంటరి..!!గుజరాత్/హైదరాబాద్: కొందరు తుంటరిగా చేసే పనులు పెద్ద వివాదాలను రాజేస్తాయి. ఆ ఏముందిలే సరదాగా చేద్దామనుకుంటే అది కాస్తా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. … Read More
కమలం వర్సెస్ ఎంఐఎం.. మద్యలో కమలాసన్..! తీవ్ర హెచ్చరికలు జార చేసిన కాషాయ పార్టీ..!కరీం నగర్/హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు మారిపోతున్నాయి. ఎంఐఎం వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తోంది కమలం పార్టీ. రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే … Read More
సినిమా స్టైల్లో వచ్చారు.. గన్నులతో బెదిరించి బ్యాంకు దోచారు..!రాంచీ : సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్నారా. సినిమా సన్నివేశాలను చూసి దొంగలు రెచ్చిపోతున్నారా. ఇలాంటి ప్రశ్నలకు రెండోది సమాధానంగా … Read More
ఉన్నావో భాదితురాలీ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేపై హత్యకేసు నమోదుఉన్నావో అత్యాచార భాదితురాలి కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. సంఘటన జరిగిన తర్వాత ప్రాధమిక సమాచారాన్ని బట్టి సాధరణ ప్రమాదంగా ప్రకటించిన పోలీసులు… Read More
0 comments:
Post a Comment