న్యూఢిల్లీ : ఆగస్టా వెస్ట్లాండ్లో మనీ ల్యాండరింగ్కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ మేనల్లుడు రతుల్ పురికి ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఇప్పటికే రతుల్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో .. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zivs3a
ఢిల్లీ హైకోర్టులో రతుల్కు చుక్కెదురు.. ఆగస్టా వెస్ట్లాండ్లో బెయిల్ ఇచ్చేందుకు నో
Related Posts:
మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా… Read More
సలాం అభినందన్: పాక్ భూభాగంలో ఉన్నట్లు గ్రహించి ఏం చేశాడు..ఎలా వ్యవహరించాడు?బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ గగనతలంలోకి వెళ్లిన భారత యుద్ధవిమానంను కూల్చామని పాక్ చెప్పింది.… Read More
యడ్డీ కామెంట్లపై దుమారం .. జవాన్ల ధైర్య సాహసాలతో రాజకీయాలా ? అని కాంగ్రెస్ మండిపాటున్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిని బీజేపీ రాజకీయ వాడుకోవాలని చూడటం దుమారం రేపుతోంది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత… Read More
ఇక బీర్ల స్థానంలో లిక్కర్..! బీర్ బాబులను బేర్ మనిపిస్తున్న అబ్కారి నిర్ణయం..!హైదరాబాద్ : ఇది ఖచ్చితంగా బీరు ప్రియులకు చేదు వార్తే..! వేసవి తాపం పెరుగుతోంది. సాయంత్రానికి జిహ్వ చాపల్యం ఉన్న మందు బాబులు కాస్త బీరుతో గొంతు తడ… Read More
వైసిపి లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ : ఎన్నికల బరిలోకి ఎక్కడి నుండి..!ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ..ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు అయిన నార్నె శ్రీనివాస రావు వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయన కొంత కాలంగా జగన్ … Read More
0 comments:
Post a Comment