Thursday, February 28, 2019

యడ్డీ కామెంట్లపై దుమారం .. జవాన్ల ధైర్య సాహసాలతో రాజకీయాలా ? అని కాంగ్రెస్ మండిపాటు

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిని బీజేపీ రాజకీయ వాడుకోవాలని చూడటం దుమారం రేపుతోంది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత, మాజీ సీఎం యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైటర్ల దాడులతో బీజేపీకి కలిసొస్తుందని .. కర్ణాటకలో 22 లోక్ సభ సీట్లు గెలుస్తామని మాట్లాడటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwGomy

Related Posts:

0 comments:

Post a Comment