Friday, August 9, 2019

సీక్రెట్ రివీల్డ్: అప్పటి పాక్ ప్రధానికి ఇందిరా ఇచ్చిన ఆఫర్ ఏమిటి..?

ఇస్లామాబాదు: కశ్మీర్ పరిణామాలపై పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1971 భారత్ పాక్ యుద్ధం తర్వాత అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. పాక్ సంయుక్త పార్లమెంటు సమావేశంలో ప్రసంగించిన జర్దారీ మరిన్ని ఆసక్తికర విషయాలపై మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YMxNTZ

Related Posts:

0 comments:

Post a Comment