బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఓ రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆ రిసార్టులో ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకరు ఏకంగా ఆసుపత్రి పాలయ్యారట. గణేష్ అనే ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అనే ఎమ్మెల్యే తల పైన బాటిల్తో దాడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CBSwwo
Monday, January 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment