Thursday, August 1, 2019

పోలీస్ కీచకపర్వంపై రాములమ్మ గుస్సా.. సర్కార్‌కు స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్ : పోలీసుల కీచకపర్వంపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సమాజం తలవంచుకునేలా ఉందని మండిపడ్డారు విజయశాంతి. విద్యార్థుల పట్ల ఖాకీలు అనుచితంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యంలో పోలీసుల పనితీరు ఇలాగే ఉంటుందా అని మండిపడ్డారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ .. కామెంట్ రాశారు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/316JulH

Related Posts:

0 comments:

Post a Comment