Saturday, July 20, 2019

కొత్త పురపాలక చట్టంలో ఎన్నో లోపాలు.. గవర్నర్‌కు బీజేపి ఫిర్యాదు..! ఉన్నతమైన చట్టమన్న సీఎం..!!

హైదరాబాద్‌ : కొత్త మున్సిపాలిటీ చట్టం పై బీజేపి మండి పడింది. రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో లోపభూయిష్టంగా కొత్త పురపాలక చట్టం తయారు చేశారని బీజేపి నాయకులు విమర్శించారు. కొత్త చట్టాన్ని పరిశీలించి, ఆపాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని బీజేపి నేతల బృందం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GlIu5b

0 comments:

Post a Comment