చెన్నై: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ పూర్తిగా విఫలం కాలేదని ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విషయం విధితమే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kdbnU
Sunday, August 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment