విశాఖపట్నం: విశాఖపట్నంలో చోటు చేసుకున్న క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించేలా హిందుస్తాన్ షిప్యార్డ్ సంస్థ యాజమాన్యాన్ని ఒప్పించింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించేలా చర్యలను తీసుకున్నామని అన్నారు. ఈ దిశగా హిందుస్తాన్ షిప్యార్డు యాజమాన్యంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fjuxDK
వైజాగ్ క్రేన్ ప్రమాదంపై మంత్రి అవంతి కీలక ప్రకటన: రూ.50 లక్షల పరిహారం చెల్లించేలా
Related Posts:
రేపు హస్తినకు జగన్, మోదీతో భేటీహైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్… Read More
నాడు కేప్టెన్..నేడు సీఎం! వైఎస్ జగన్కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల స్వాగతంహైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి రాజధాని హై… Read More
రేపు తిరుపతికి సీఎం కేసీఆర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేసీఆర్తో పాటు మరెవరై… Read More
మరికాసేపట్లో ప్రధానితో భేటీ కానున్న జగన్వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా భేటీ… Read More
ఓ సీఐ గెలిచారు..ఓ ఐపీఎస్ అధికారి ఓడిపోయారు!అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పోలీసు శాఖకే చెందిన ఇద్దరు అధికారులు వేర్… Read More
0 comments:
Post a Comment