Sunday, July 21, 2019

కుట్ర, కుతంత్రంతోనే బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. మోడీ, షాపై దీదీ నిప్పులు

బెంగళూరు : బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల్లో మోసం చేసి గెలుపొందారని ఆరోపించారు. కుట్ర, కుతంత్రాలతో సాధించిన విజయం.. ఓ విజయమేనా అని ప్రశ్నించారు. కొన్ని స్థానాల్లో గెలిస్తేనే తమ మనస్తత్వాన్ని ఆ పార్టీ నేతలు బయటపెట్టారని ప్రజలకు హితవు పలికారు. ఆదివారం అమరవీరుల దినోత్సవం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Itbgs

Related Posts:

0 comments:

Post a Comment