బెంగళూరు: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి నిద్రలో ఉన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెంది అనేక మంది కార్మికులకు గాయాలైన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని యశవంతపురలోని ఆర్ఎంసీ యార్డులో శుక్రవారం వేకువ జామున భవనం కుప్పకూలింది. ఆర్ఎంసీ యార్డులో పార్కింగ్ కోసం రెండు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. శుక్రవారం వేకువ జామున 4.30
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Voc6Vf
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరి దుర్మరణం, నలుగురికి తీవ్రగాయాలు!
Related Posts:
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్(FACT)లో 274 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మే… Read More
ఎయిర్పోర్టులో నోట్ల కట్టలు సీజ్.. మూడేళ్లలో అదే పెద్ద మొత్తంహైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వారు తమ వెంట అడ్డదారిలో బంగారం తీసుకొస… Read More
వివాదాలు.. కేరాఫ్ ఏపీ ప్రభుత్వం : ప్రతిష్ఠ పెరిగేనా..తరిగేనా: వీరి నిర్ణయాలు సరైనవేనా..!ఏపీలో ఏం జరుగుతోంది. అన్నింటా వివాదాలే. కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం … Read More
తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి.. మహిళలతో కిటకిటలాడుతున్న బంగారం షాపులు..అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే జీవితమంతా బంగారుమయం అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు. పేద, ధన… Read More
28న క్యాబినెట్ భేటీ...! కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం తెలిపే ఛాన్స్..!!హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ భేటీలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలక… Read More
0 comments:
Post a Comment