Thursday, July 18, 2019

కర్నాటకంతో మరోసారి ఫిరాయింపులపై చర్చ.. చట్టం ఏం చెబుతోంది.. మరి నేతలు చేస్తున్నదేంటి?

బెంగళూరు: క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం చివ‌రి అంకానికి చేరుకుంది. గురువారం బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కొనాల్సి ఉన్న కుమార‌స్వామి స‌ర్కార్‌.. చివ‌రి నిమిషంలో ఈ గండం నుంచి త‌ప్పించుకుంది. అది తాత్కాలిక‌మే. శుక్ర‌వారం మ‌రోసారి అసెంబ్లీ స‌మావేశం కానున్న నేప‌థ్యంలో- బ‌ల పరీక్ష అంశం వెంటాడుతూనే వ‌స్తోంది. కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUkdsZ

Related Posts:

0 comments:

Post a Comment