ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మండిపడ్డారు. గతంలో ఓట్ల కోసం ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యకూ, ఇవాళ మాజీ ఎమ్మెల్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nOj7N9
స్నేహలత హత్యకూ, జేసీ ఇంటిపై దాడికీ లింకు- జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్
Related Posts:
అమీర్ పేటలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు .. విదేశీ వనితలతో వ్యభిచారంభాగ్యనగరి కేంద్రంగా హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బ్యూటీపార్లర్లు, స్పా ల లోనే కాదు హోటళ్ళు, లాడ్జీలలో కూడా వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది.… Read More
ప్రచారానికి మిగిలింది 7 రోజులే: జనసేన, బీఎస్పీ కూటమిదే అధికారం, సీఎం పవన్ కళ్యాణ్ : మాయావతి ..లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ జోరు పెంచాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజ… Read More
ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఉబలాటం? విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం?రాష్ట్రాల మధ్య పోటీతత్వం మంచిదే.. కానీ ఆ పోటీ మంకుపట్టుగా మారితే అనర్థాలు జరుగుతాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి… Read More
నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తినరసాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు కోసం తనయ నిహారిక రంగంలోకి దిగింది. తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. బాబాయి ఎన్నో ఆశయాలతో పార… Read More
నన్ను కెలికితే భద్రచలాన్ని కూడా లాక్కుంటానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు విమర్శల పదును పెంచుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబ… Read More
0 comments:
Post a Comment