Thursday, December 24, 2020

స్నేహలత హత్యకూ, జేసీ ఇంటిపై దాడికీ లింకు- జగన్‌ సర్కారుపై చంద్రబాబు ఫైర్‌

ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మండిపడ్డారు. గతంలో ఓట్ల కోసం ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురంలో దళిత యువతి స్నేహలత హత్యకూ, ఇవాళ మాజీ ఎమ్మెల్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nOj7N9

0 comments:

Post a Comment