Thursday, December 24, 2020

కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్

కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అన్నీ వర్గాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం తలొగ్గింది. కర్ప్యూ విధించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దగా ఆంక్షలు ఉండబోవు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mKHEkX

Related Posts:

0 comments:

Post a Comment