కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అన్నీ వర్గాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం తలొగ్గింది. కర్ప్యూ విధించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దగా ఆంక్షలు ఉండబోవు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mKHEkX
కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్
Related Posts:
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలుహైదరాబాదు: అసలే కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే తాజాగా వాతావరణం కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలం ప్రారంభమై అధిక ఉష్ణోగ్రతలతో ఆ… Read More
లాక్ డౌన్ పొడగించాల్సిందే.. వాళ్లకు స్పెషల్ గిఫ్ట్.. : కరోనాపై కేసీఆర్ ప్రెస్మీట్ హైలైట్స్కరోనా వైరస్ ప్రపంచ మానవాళికే అతిపెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చిందని.. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. వెకిలితనం,చిల్లర చేష్టలు … Read More
కరోనా: మోదీకి మామూలు షాకివ్వలేదుగా.. ‘5పాయింట్ల’తో సోనియా దాడి.. లాక్డౌన్పైనా కాంగ్రెస్ భిన్నవాదనమామూలుగా అయితే ఆయన ఎవరిమాట వినరు. ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మితే ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడరు. పెద్ద నోట్ల రద్దు కావొచ్చు, పాకిస్తాన్ పై సర్జ… Read More
ఏపీలో 303కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు: ఆ జిల్లాల్లోనే అత్యధికంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ద… Read More
ఏం చర్యలు తీసుకుంటున్నారు?: కరోనాపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టుహైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. కరోనా ఆస్పత్రుల్లో వైద్య సి… Read More
0 comments:
Post a Comment