కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపారు. ఏకంగా డంపిగ్ యార్డుల్లో పారబోయాల్సిన చెత్తను బ్యాంకు బ్రాంచ్ల ముందు వేయించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. బ్యాంకులు ఉదారంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3piOqQA
కృష్ణాలో వైసీపీ అరాచకం- లోన్లు ఇవ్వలేదని- బ్యాంకుల ముందు చెత్త డంపింగ్
Related Posts:
సముద్రంలో దొరికే గవ్వల ప్రాధాన్యత ఏంటి..లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు భావిస్తారు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Sushant Singh Death: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన ఎయిమ్స్ వైద్య బృందండ్రగ్స్ వ్యవహారంలో పడి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణ మరుగున పడిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సుశాంత్ సింగ్ మృతికి… Read More
10 లక్షలు దాటిన మరణాలు, అమెరికాలోనే 2 లక్షలు.. భారత్లో లక్షకు చేరువలో..కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్ల 35 లక్షల 49 వేల 873గ… Read More
Playboy: వీఐపీల భార్యలు, కూతుర్లు+ 100 మందితో ఎంజాయ్, లాయర్లు లేరు, బెయిల్ రాదు, బతుకు!చెన్నై/ కన్యాకుమారి/ మదురై: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికిపై అమ్మాయిలు, లెక్కలేనంత మంది వీఐపీల భార్యలు, వారి కూతుర్లు, ఆంటీలకు సోషల్ మీడియాలో … Read More
కవిత కోసం కేసీఆర్ కుట్రలు .. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సైతం బేరం : ఎంపీ అరవింద్ ఫైర్నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు . కవిత… Read More
0 comments:
Post a Comment