Thursday, December 24, 2020

కృష్ణాలో వైసీపీ అరాచకం- లోన్లు ఇవ్వలేదని- బ్యాంకుల ముందు చెత్త డంపింగ్

కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపారు. ఏకంగా డంపిగ్‌ యార్డుల్లో పారబోయాల్సిన చెత్తను బ్యాంకు బ్రాంచ్‌ల ముందు వేయించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ కూడా స్పందించారు. బ్యాంకులు ఉదారంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పడం విశేషం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3piOqQA

Related Posts:

0 comments:

Post a Comment