హైదరాబాద్ : రాములు నాయక్, యాదవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో వారికి హైకోర్టులో ఊరట కలుగలేదు. తమ అభ్యర్థిత్వాలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషన్ కొట్టివేతతెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవరెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEPgsK
అనర్హత కరెక్టే : ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చర్యను సమర్థించిన హైకోర్టు
Related Posts:
Impressive: మోడీ భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, ఇంకా ఏమందంటే..?న్యూయార్క్/న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. లాక్డౌన్ కారణంగా… Read More
చెప్పిన వాళ్ళని చేసుకోకుంటే కళ్యాణలక్ష్మి ఇవ్వరేమో .. సీఎం కేసీఆర్ తాజా రూల్ పై జగ్గారెడ్డి సెటైర్సీఎం కేసీఆర్ రైతులు చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ… Read More
‘ఇటలీ ఆంటీ’ చెప్పిందే మోదీ విన్నారు.. నిర్మల ప్రకటనపై సెటైర్ల వర్షం.. వలస కూలీలకు రాహుల్ భరోసా..కరోనా లాక్డౌన్ కాలంలో వలస కూలీల వెతలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. వాళ్ల సమస్యల్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలకు మోదీ సర్కార్ సమాధానమిచ్చింది. కేం… Read More
కామారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడో తనయుడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన తీ… Read More
ఏపీలో పది పరీక్షలు, జూలై 10 నుంచి ఆరురోజులు, 11 పేపర్లు ఆరింటికీ కుదింపు, వంద మార్కులు..ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరురోజులు పరీక్షలు నిర్వహిస్తామని పేర… Read More
0 comments:
Post a Comment