న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ), అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ (సమాజ్వాది పార్టీ) పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమిగా విపక్షాలన్ని ఒక్కటిగా వెళ్తామని భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరికొందరు ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ, బీఎస్పీలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQziwY
Sunday, January 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment