నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించారు. దీంతో చేసేదేమీ లేక ఆ పసిబిడ్డను శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. మనసులను కదిలిస్తున్న ఈ ఘటన నాగార్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HaisF9
ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!
Related Posts:
ఇంటర్ ఇంత రచ్చ చేసింది..! టెన్త్ ఎంత చెత్త చేస్తుందో..! త్వరలో ఎస్సెస్సీ ఫలితాలు..!!హైదరాబాద్: ఇంటర్ ఫలితాల పరిణామాల నుండి పూర్తిగా తేరుకోక ముందు మరో ఫలితం రాబోతోంది. ఈ ఫలితాలు ప్రభుత్వాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా … Read More
ఈసీ సైట్లో మోడీపై చేసిన కంప్లైంట్ మాయం! తప్పు మాదికాదన్న ఎలక్షన్ కమిషన్!ఢిల్లీ : కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై చేసిన ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మాయంకావడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో జరిగి… Read More
ఈసీ నజర్: ఆ పోస్టులను తొలగించిన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలుఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చుట్టేస్తున్న కొన్ని పోస్టులను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్,… Read More
ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ షాక్.. ఆమె సూట్కేస్లో ఏమున్నాయంటే..!మెల్బోర్న్ : 27 ఏళ్ల జపాన్ యువతి ఆస్ట్రేలియా అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి తిరిగి తన సొంత దేశానికి తిరుగు ప్రయాణమైన సం… Read More
ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరు: అధికారుల మధ్య చీలక కుట్ర: చంద్రబాబు ఫైర్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరంటూ ఎద్దేవా చేసా… Read More
0 comments:
Post a Comment