బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే ఎమ్మెల్యే, మంత్రి ఎంటీబీ. నాగరాజ్, చిక్కబళ్లాపుర శాసన సభ్యుడు డాక్టర్ కె. సుధాకర్ బుదవారం సాయంత్రం వారి పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి రామలింగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKFTFF
Wednesday, July 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment