Monday, July 22, 2019

అబ్బే.. అదేం లేదే.. ఆదిత్యతో పనిచేయడంపై ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : మీడియా వైఖరిని తప్పుపట్టారు రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్. తాను చేసే పనిని ఊహించి రాస్తోందని మండిపడ్డారు. శివసేన యువననేత ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారని ఇటీవల ఓ పత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తనకు మీడియా అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు కిశోర్. కానీ సత్యదూరమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Q4iho

Related Posts:

0 comments:

Post a Comment