కరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కలిగించాలని నిర్ణయించింది. కరోనాతో ఉద్యోగి చనిపోతే, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి బ్యాంక్లో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zsdla7
కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడా
Related Posts:
మే తరువాతే పెళ్లిళ్లు: 11 మందికి మించితే..కఠిన చర్యలు: అక్కడ కంప్లీట్ లాక్డౌన్జైపూర్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రావట్లేదు… Read More
Sadist: భార్య విడాకులు, ప్రతీకారంతో కూతురి మీద ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, 60 ఏళ్లు జైల్లో లోఫర్!చెన్నై/ఈరోడ్: దంపతుల మద్య నిత్యం గొడవలు జరగడంతో ఊరి పెద్దలు రాజీ చేసిచేసి విసిగిపోయి వాళ్లను వదిలేశారు. భర్తకు రామ్ రామ్ చేప్పిన భార్య విడాకులు తీసుకు… Read More
Bed Scam: పరుపుల బిజినెస్, పడుకుంటే రూ. లక్ష, నిన్న ఆంటీ, నేడు త్రిమూర్తులు, డీలింగ్ !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో డబ్బులు ఎలా సంపాధించాలో అనే అతి తెలివి స్కెచ్ లతో మరోసారి బెంగళూరులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. డ… Read More
IPC section 188: ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా: బీ అలర్ట్: దానికి సిద్ధపడాల్సిందేఅమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వెళ్లే వారికి షాకిచ్చింది అక్కడి ప్రభుత్వం. ఏపీ, తెలంగాణల్లో రోజూ వేల సంఖ్యలో ప్రాణాంతక కరోనా వైరస… Read More
వారఫలితాలు తేదీ మే 7 శుక్రవారం నుండి 13 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment