Tuesday, July 23, 2019

కాలినడకన వెళ్లి, గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన సీఎం...వెంటనే ఆమోదించిన గవర్నర్

సభలో మెజారిటి నిరుపించుకోలేని సీఎం కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్‌భవన్‌కు బయలదేరారు. అనంతరం గవర్నర్‌కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఎలాంటీ అధికారాలు అనుభవించలేదని ,ఎలాంటీ ప్రభుత్వ సదుపాయాలు తీసుకోలేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M4AOYV

Related Posts:

0 comments:

Post a Comment