Tuesday, July 23, 2019

యడ్యూరప్ప అలా.. కుమార ఇలా.. బలపరీక్షతో పరువుతీసుకున్న సీఎం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధికారానికి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే తమ ప్రభుత్వానికి మద్దతు లేదని తెలిసి కూడా కుమారస్వామి .. బలపరీక్షకు ఎందుకు సిద్ధమయ్యాడు. రాజీనామా చేసి పరువు నిలుపుకుంటే సరిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అలా చేయకుండా కుమారస్వామి బలపరీక్షకు ఎందుకు వెళ్లాడు. అతి విశ్వాసమే అతనిని కొంపముంచిందా ? అంటే ఔననే సమాధానం వస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3iDGC

0 comments:

Post a Comment