బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అధికారానికి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే తమ ప్రభుత్వానికి మద్దతు లేదని తెలిసి కూడా కుమారస్వామి .. బలపరీక్షకు ఎందుకు సిద్ధమయ్యాడు. రాజీనామా చేసి పరువు నిలుపుకుంటే సరిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ అలా చేయకుండా కుమారస్వామి బలపరీక్షకు ఎందుకు వెళ్లాడు. అతి విశ్వాసమే అతనిని కొంపముంచిందా ? అంటే ఔననే సమాధానం వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3iDGC
Tuesday, July 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment