విజయవాడ/హైదరాబాద్ : అవును వల్లభనేని వంశీ ఎట్టకేలకు పెదవి విప్పారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే అన్నారు. అంతే కాకుండా ఎంపీ సుజనాచౌదరితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయని టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xEb1OO
కిషన్ రెడ్డిని కలిసా..!తప్పేంటి.! నాయకుడన్న తర్వాత కాస్త 'కమలం పోషణ' ఉండాలంటున్న వంశీ..!!
Related Posts:
కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 … Read More
భర్తలను వేధించొద్దు, మేకప్ వేసుకోండి: మహిళలకు మలేషియా కరోనా టిప్స్, చివరకు ఏమైందంటే.?కౌలాలంపూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ను తమ తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. ల… Read More
ఏపీలో కరోనా విలయంపై సీఎం జగన్.. మర్కజ్తో సీన్ రివర్స్.. లాక్డౌన్ సడలింపులు..‘‘ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వాళ్లు పాపం చేసినట్లుకాదు. ఏదో అయిపోతుందని భయపడాల్సిన పనికూడాలేదు. నిజానికి కరోనా వైరస్ జ్వరం లాంటిదే. ఇంట్లో ఉండి చికిత… Read More
రైట్స్లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్ట… Read More
కరోనా ఎఫెక్ట్ : సింగరేణి కీలక నిర్ణయం.. గనులు బంద్.. లేఆఫ్ అమలుకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క సింగరేణిలో మాత్రం యథావిధిగా బొగ్గు ఉత్పత్తి కొనస… Read More
0 comments:
Post a Comment