పబ్జీ .. ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత కు పట్టిన ఫోబియా. మొన్నటికి మొన్న ఒకతను పబ్జీ ఆడుకుంటూ మంచి నీళ్ళ కు బదులు యాసిడ్ తాగితే, తాజాగా మరో యువకుడు ఇంట్లో పబ్జీ ఆడొద్దు అన్నారని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. యువతకు వ్యసనంగా మారిన పబ్జీ గేమ్ వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ ఆటను తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpsL6G
పబ్జీ ఎఫెక్ట్ .. సిద్దిపేటలో మరో యువకుడు బలి
Related Posts:
పోలవరం పర్యటన: 19వ తేదీన సీఎం జగన్ రాకఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19వ తేదీ (సోమవారం) పోలవరం పర్యటనకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక… Read More
11 మంది మృతి: సాయం చేద్దామని వెళ్లి.. తిరిగిరానీ లోకాలకుమధ్యప్రదేశ్ బావిలో 30 మంది పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. బాలుడిని తీసే ప్రయత్నంలో భాగంగా అంతమంది బావిలోకి దూకారు. … Read More
ఏమీ నిద్ర నాయనా.. పెళ్లి కూతురు ఉన్న సోయే లేదు.. వీడియో వైరల్కరోనా వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వివాహాలు వాయిదా పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తర భార… Read More
ఇదేమీ చిత్రం.. కరోనా కాలంలో జన్మించిన వారు ఇలా చేస్తారట..జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కరోనా వైరస్ వల్ల బాగా అర్థం అవుతుంది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటీ నుంచి మాస్క్ ధరించడం, తరచుగా చేతులు శుభ్… Read More
థర్డ్ వేవ్ వార్నింగ్: ఆగస్టులో కంపల్సరీ, రోజుకు లక్ష కేసులు: ఐసీఎంఆర్ సైంటిస్ట్ వార్నింగ్కరోనా థర్డ్ వేవ్ భయాందోళన కలిగిస్తోంది. రేపు, మాపు అని భయపెడుతోంది. అయితే మూడో వేవ్పై రోజుకో విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఒకరు దీ… Read More
0 comments:
Post a Comment