ప్రముఖ హోటల్ శరవణన్ భవన్ యజమాని రాజగోపాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో శరవణన్కు జీవితకాల శిక్ష కోర్టు విధించింది. అయితే జూలై 7నాటికల్లా సరెండర్ కావాల్సి ఉండగా తన అనారోగ్యంను కారణంగా చూపుతూ సరెండర్ కాలేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీం కోర్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JmS2yQ
ఉద్యోగి హత్య కేసులో శరవణ భవన్ యజమానికి షాక్: వెంటనే లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు
Related Posts:
సీఎం జగన్ సొంత జిల్లాలో న్యూ ఇయర్ కు ఘర్షణలతో స్వాగతం, కత్తులతో దాడులు, నెత్తురు పారించిన నేతలుఏపీ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి . సీఎం సొంత జిల్లాలో వైసీపీ శ్రేణుల మధ్య వర్గ పోరు నెలకొంది .కొత్త ఏడాది మొద… Read More
ఎంఎస్పీ లేకుంటే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం ఖట్టర్ సంచలన ప్రకటనన్యూఢిల్లీ: రైతులను నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన ప్రక… Read More
22 మందికి కరోనా వైరస్..వారంతా ఓకే ఫ్యామిలీ.. ఎలా సోకిందంటే..కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. ఆ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కేసులు ఒకే కుటుంబంలో… Read More
Bengaluru: విద్యార్థులకు హ్యాపీడేస్, స్కూల్స్ ప్రారంభం, ఓ పక్క కరోనా, మరో పక్క సంతోషం, ఆన్ లైన్ కు ఓకే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో 9 నెలలుగా మూతపడిన స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. కర్ణాటకలో జనవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో… Read More
న్యూ ఇయర్ వేడుకలపై కరోనా దెబ్బ: దేశంలోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, ఆంక్షలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అనేక పండగలు సంబరంగా జరుపుకోకుండానే ముగిశాయి. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలపైనా ఈ మహమ్మారి తన ప్రభావాన్ని … Read More
0 comments:
Post a Comment