కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో పలువురు ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కీలకంగా వ్యవహరిద్దామని పోటీ చేసి గెలిచినా.. టీఎంసీ అధికారంలోకి రావడంతో ఇక వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uJ112P
Thursday, May 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment