ఏపీలో ఎన్ 440కే వైరస్ రాజకీయం మరింత ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఎన్ 440కే వైరస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో ప్రభుత్వం కేసులు పెడుతుండగా..దాదాపు ఇవే వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై మాత్రం పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rev3wI
Thursday, May 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment