ఏపీలో ఎన్ 440కే వైరస్ రాజకీయం మరింత ముదురుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో ఎన్ 440కే వైరస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల ఫిర్యాదుతో ప్రభుత్వం కేసులు పెడుతుండగా..దాదాపు ఇవే వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై మాత్రం పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rev3wI
మంత్రిపై ఫిర్యాదు- టీడీపీ నేతలపై కేసు- గుంటూరు పోలీసుల తీరుపై అచ్చెన్న ఫైర్
Related Posts:
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు ఊహించని సవాల్.. తలపట్టుకుంటున్న నేతలు..కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు కొత్త తలనొప్పి మొదలైంది. స్థానికులను వెంటాడుతున్న 'కోతుల బెడద' అభ్యర్థులకు పెద్ద సవాల్… Read More
ట్రాఫిక్ పోలీస్గా మారిన అసదుద్దీన్.. కార్యకర్తలకు స్పూర్తిగా ఎంఐఎం అధినేతరాజకీయాల వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహద్ ఉల్ ముస్లీమిన్ (ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ పోలీస్గా మారారు.… Read More
రాజధాని రైతులకు మద్దతుగా అశ్వనీదత్... చిరంజీవి , పవన్ కళ్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలురాజధాని అమరావతి రైతులు రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు . ఇక వారిని అణచివెయ్యటానికి రాజధానిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్… Read More
రాజధాని పోరు : తుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం.. ఉద్రిక్తతలు..అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి,తుళ్లూరు,మందడం చుట్టుపక్కల గ్రామాల… Read More
‘మా వాణ్ని వీసీ చేయండి! మధ్యప్రదేశ్ గవర్నర్కు అమిత్ షా ఫోన్’: ఐఏఎఫ్ అధికారి అరెస్ట్..న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్లో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. తాను కేంద్ర… Read More
0 comments:
Post a Comment