Thursday, May 13, 2021

త్వరలో భారత్‌కు సీరం సీఈవో పూనావాలా- నెలకు 100 మిలియన్ల డోసులకు రెడీ

భారత్‌లో టీకా ప్రిన్స్‌గా పేరుతెచ్చుకున్న సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా కొన్ని రోజుల క్రితం సైలెంట్‌గా లండన్‌ వెళ్లిపోయారు. భారత్‌లో రాజకీయ నేతలు,వ్యాపార వర్గాల నుంచి వ్యాక్సిన్ల కోసం ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన లండన్‌ వెళ్లి తలదాచుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన అక్కడి నుంచి అంతర్జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలను గమనిస్తే ఎట్టకేలకు పూనావాలాకు తత్వం బోధపడినట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tJPWgk

Related Posts:

0 comments:

Post a Comment