భారత్లో టీకా ప్రిన్స్గా పేరుతెచ్చుకున్న సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆదార్ పూనావాలా కొన్ని రోజుల క్రితం సైలెంట్గా లండన్ వెళ్లిపోయారు. భారత్లో రాజకీయ నేతలు,వ్యాపార వర్గాల నుంచి వ్యాక్సిన్ల కోసం ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన లండన్ వెళ్లి తలదాచుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన అక్కడి నుంచి అంతర్జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలను గమనిస్తే ఎట్టకేలకు పూనావాలాకు తత్వం బోధపడినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tJPWgk
త్వరలో భారత్కు సీరం సీఈవో పూనావాలా- నెలకు 100 మిలియన్ల డోసులకు రెడీ
Related Posts:
యూజీసీ నెట్ డిసెంబర్ 2019 ఫలితాలు విడుదల..అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (NET) ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్… Read More
సూపర్ ‘సౌత్ సెంట్రల్ రైల్వే’: సోషల్ మీడియాలో కూతురు ఏడ్చిన ఫొటో.. ఆమె ట్యాబ్ తిరిగొచ్చిందిహైదరాబాద్: ఓ అమ్మాయి తన టాబ్లెట్(ట్యాబ్)ను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆ విషయం గుర్తించిన ఆ చిన్నారి చిన్నబోయింది. తనకు తన ట్… Read More
ముస్లింలు చొరబడే ఛాన్స్? భారత సరిహద్దు వెంబడి ఫోన్ సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్భారత సరిహద్దు వెంబడి కి.మీ దూరం వరకు ఫోన్ కాల్ సర్వీసులను నిలిపివేయాల్సిందిగా బంగ్లాదేశ్ టెలికాం రెగ్యులేటర్ అక్కడి టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసి… Read More
పోలీసుల తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు . ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పోలీసుల … Read More
పోలీసుని చితకబాది.. నోట్లో మూత్రం పోశారు.. బీజేపీ ఎమ్మెల్యే ఘాతుకంఅతను పేరుకే లీడర్. తీరు మాత్రం పక్కా క్రిమినల్. అధికార బీజేపీ ఎమ్మెల్యే కావడంతో ఆగడాలకు అడ్డులేకుండాపోయింది. సామాన్యుల్ని చావగొట్టడం అటుంచితే ఏకంగా పో… Read More
0 comments:
Post a Comment