Sunday, July 7, 2019

మోడికి విశ్రాంతిని ఇస్తానన్న, చంద్రబాబే విశ్రాంతి తీసుకుంటున్నాడు : ప్రకాశ్ జవదేకర్

బీజేపీతో పోత్తువల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక అలాంటీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోడీని శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే విధంగా చేస్తామని చెప్పిన నాయకులు విదేశాల్లో తిరుగుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. తిరుపతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEq4nw

Related Posts:

0 comments:

Post a Comment