బీజేపీతో పోత్తువల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక అలాంటీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోడీని శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే విధంగా చేస్తామని చెప్పిన నాయకులు విదేశాల్లో తిరుగుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. తిరుపతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEq4nw
మోడికి విశ్రాంతిని ఇస్తానన్న, చంద్రబాబే విశ్రాంతి తీసుకుంటున్నాడు : ప్రకాశ్ జవదేకర్
Related Posts:
భారత్ ఇంకా ఆ స్టేజ్కి చేరుకోలేదు, తప్పుడు ప్రచారం నమ్మొద్దు: కేంద్రం మరోసారి క్లారిటీన్యూఢిల్లీ: కొవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి మనదేశం చేరుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసి… Read More
కరోనా క్వారంటైన్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు!: సహాయకుడికి పాజిటివ్జెరూసలెం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. సామాన్యుల నుంచి దేశాధి నేతల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాన… Read More
కరోనా : చిరకాల మిత్రుడి కోసం రంగంలోకి చైనా.. పాక్లో ఏం చేయబోతుందో తెలుసా..?పాకిస్తాన్-చైనా మధ్య సత్సంబంధాల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ముఖ్యంగా గత రెండు,మూడేళ్ల నుంచి పాకిస్తాన్లో చైనా పెట్టుబడులు విపరీతంగా పెరిగిప… Read More
ఏపీకి ఆగిన విదేశీయుల రాక - ఊపిరిపీల్చుకున్న అధికారులు- త్వరలో పరిస్ధితి అదుపులోకి..ఏపీలోకి విదేశీయుల రాక ప్రారంభం అవగానే కరోనా బాధితుల సంఖ్య కూడా మొదలైంది. ముఖ్యంగా యూరప్, గల్ఫ్, అమెరికా దేశాల నుంచి వచ్చిన విదేశీయుల కారణంగానే ఏపీలో ఇ… Read More
మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రంకరోనా ప్రపంచ దేశాలనే కాదు ఇటు ఇండియాను వణికిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం . బతికుంటే … Read More
0 comments:
Post a Comment