Monday, March 30, 2020

భారత్ ఇంకా ఆ స్టేజ్‌కి చేరుకోలేదు, తప్పుడు ప్రచారం నమ్మొద్దు: కేంద్రం మరోసారి క్లారిటీ

న్యూఢిల్లీ: కొవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి మనదేశం చేరుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అదంతా తప్పుడు ప్రచారమేనని తెలిపింది. ఇంకా మనదేశం లోకల్ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌‌లోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UNPeiF

Related Posts:

0 comments:

Post a Comment