పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత రాహుల్ గాంధీ కోత్త కోణాన్ని అవిష్కరించాడు. ఈ నేపథ్యంలోనే స్వంత పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యాడు. ముంబాయి వరదలు ముంచెత్తుతుంటే మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించాడు.. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని సూచించాడు. అప్పుడు పార్టీ బతికి బట్టకడుతుందని వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xr6Z6O
రాహుల్ గాంధీ 2.0..! వర్షాలు పడుతుంటే ఎక్కడున్నారు.. ? సొంత పార్టీ నేతలకు చురకలు..!
Related Posts:
ఇక తప్పదు: జడ్జీలుగా కేంద్రం తిరస్కరించిన పేర్లను తిరిగి పంపిన సుప్రీంకోర్టు కొలీజియంన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన ఇద్దరి పేర్లను కేంద్రం తిరస్కరించింది. అయితే తిరస్కరించిన ఈ ఇద్ద… Read More
టీవీ9 యాజమాన్యం వివాదం..! నిధుల మళ్లింపు అంశంలో రవిప్రకాష్పై ఫిర్యాదు..!!హైదరాబాద్: ప్రముఖ మీడియా సంస్థ వివాదం కీలక మలుపు తినుగుతోంది. టీవీ9 యాజమాన్యం వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని… Read More
బీజేపితో \"కల్వకుంట\"నే మంచిది..! కాంగ్రెస్ సోపతి దిక్కే కేసీఆర్ అడుగులు..!!హైదరాబాద్ : తెలంగా ణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హస్తాలు మళ్లి కాంగ్రెస్ పార్టీ పైపు చూపిస్తున్నాయా..? యూపీఏ కూటమికి ఆయన దగ్గర కావాలని భావిస్తున్నారా… Read More
మోడీనే తిడతావా.. సిద్దూపై చెప్పుతో దాడి చేసిన మహిళరోహతక్ : పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. రోహతక్ ఎంపీ అభ్యర్థి ద… Read More
జోస్యం చెప్పినందుకు జాబ్ పోయింది!ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఓ ప్రొఫెసర్ జోస్యం చెప్పి ఇబ్బందుల పాలయ్యారు. ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజేశ్వర్ శా… Read More
0 comments:
Post a Comment