జాతిపిత మహాత్మ గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడి నిర్ణయించారు. ఈ సంధర్భంగా నెల రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర పాద యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించారు. కాగా పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని మోడి పిలుపునిచ్చాడు. కాగా గాంధీ జయంతిన చేపట్టిన పాదయాత్ర పటేల్ జయంతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGdMda
ప్రధాని మోడీ 150 కి.మీ పాదయాత్ర... అక్టోబరు 2న ప్రారంభం
Related Posts:
కరోనాను మించి.. అగ్గిరాజేసిన హీరోయిన్ జ్యోతిక.. మండిపడుతోన్న హిందూ వాదులు..గత వారం రోజులుగా తమిళ సోషల్ మీడియాలో జ్యోతిక హాట్ టాపిక్గా మారారు. మార్చి నెల ఆరంభంలో జరిగిన ఓ సినీ అవార్డుల ఫంక్షన్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న… Read More
ఏపీ సర్కార్ పై మావోల ఆగ్రహం .. లేఖతో పాటు ఆడియో టేప్ విడుదలకరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస… Read More
TRS@20: నాటి ఫొటోలు పంచుకున్న కేటీఆర్, హరీశ్ రావు, నిప్పురవ్వగా కేసీఆర్..హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సోమవారం(ఏప్రిల్ 27)న 20వ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకు… Read More
ఏపీలో విడదల రజనీ గురించి వింత ప్రచారం..! కాబోయే సీఎం అంటూ ఆసక్తికర చర్చ..!!అమరావతి/హైదరాబాద్ : చదవడానికి ఈ వార్త చాలా విచిత్రంగా అనిపించినా తెలుసువాలని మాత్రం తెగ ఆత్రుతగా ఉంది కదూ.. ఔను.. వైసీపి ఎమ్మెల్యే విడదల రజనీ గురించి … Read More
కరోనా లక్షణాలతో వెళితే తిప్పిపంపారు: గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఇలా జరుగుతోందా?హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు అధికారులు … Read More
0 comments:
Post a Comment