బెంగళూరు: రాజీనామాలు చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది రాజీనామాలు చట్టపరంగా ఉన్నాయని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. 8 మంది రాజీనామా లేఖలు చట్ట బద్దంగా లేవని స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేలకు గట్టి షాక్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు. మంగళవారం బెంగళూరులో మీడియాతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jof7Bb
Tuesday, July 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment