హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు కొడంగల్ లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వడం మినహా ఆయన పెద్దగా ప్రజా జీవితంలోకి రావడం లేదు. పంచాయితీ ఎన్నికల సంరర్బంగా సర్పంచ్ విషయంలొ మీడియా ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dx9X2S
పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీషన్..!!
Related Posts:
జగన్ కోసం కమ్మవాళ్లు కూడా ప్రాణాలిస్తారు.. చంద్రబాబుకు ఇంతకన్నా రాజకీయ పతనమేముంది?: మంత్రి కన్నబాబు''కులీ కుతుబ్ షా మాదిరిగా ఒక మహానగరాన్ని నిర్మించాలని, శాశ్వతమైన కీర్తి దక్కాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదు. చేసే పనిలో ఆత్మ ఉంటే.. ప్రజలు కూడా హర్ష… Read More
వయోధిక వృద్ధుల కోసం తిరుమలలో రేపు ప్రత్యేక దర్శనం: నాలుగు వేల టోకెన్లు.. !తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, అయిదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట… Read More
సీఆర్డీఏ బిల్లు రద్దు ఎందుకంటే?: అసెంబ్లీలో మంత్రి బొత్స, రాజధాని రైతులకు వరాలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఆర్డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల… Read More
ఉన్నతులకే ఉన్నత ఆలోచనలు: జగన్పై రాపాక పొగడ్తలు: అదంటే చంద్రబాబుకూ ఇష్టమే..!అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యడు రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించార… Read More
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదికహైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేర… Read More
0 comments:
Post a Comment