Friday, June 21, 2019

మ‌ధ్యంత‌రం పై యూ ట‌ర్న్ తీసుకున్న దేవేగౌడ‌...నేను చెప్పింది ఎన్నిక‌ల గురించి కాదు ..!

త్వ‌ర‌లో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేడేఎస్ నేత దేవేగౌడ అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో యూ ట‌ర్న్ తీసుకున్నారు. దీంతో తాను చేసింది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోసమ‌ని చెప్పారు. అయితే దేవేగౌడ చేసిన వ్యాఖ్య‌ల‌పై ముఖ్య‌మంత్రి కుమార స్వామీ స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దేవేగౌడ సైతం తాను చేసింది స్థానిక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KyhF1w

Related Posts:

0 comments:

Post a Comment