Friday, June 21, 2019

వామ్మో.. పార్లమెంట్ తర్వాత అనుకున్నాం.. కాని బీజేపి తెలుగు రాష్ట్రాల్లో ముందే మొదలెట్టేసింది..!

ఢిల్లీ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డే దిశ‌గా క‌మ‌లం పార్టీ క‌స‌ర‌త్తు మొద‌లుపట్టింది. ఇందులో భాగంగా భారీ ఎత్తున చేరిక‌ల‌ను ప్రోత్సహించేందుకు నిర్ణ‌యించింది. ప్రధానంగా ప్రతిప‌క్షాల‌ను టార్గెట్ చేసి అందులోని ఆర్థికంగా, సామాజికంగా బ‌ల‌మైన నేత‌ల‌ను చేర్చుకునేందుకు ఎత్తుగ‌డ వేసింది. ఇందుకు ఏపీలో ఒక‌లా.. తెలంగాణ‌లో మ‌రోలా ప్లాన్ చేసింది. ఏపీలో బీజేపీ సంస్థాగ‌తంగా బాగా వీక్‌గా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iut8Ne

Related Posts:

0 comments:

Post a Comment