Wednesday, January 9, 2019

ఏపిలో జాతీయ విచార‌ణ సంస్థ‌లు : ఆ నిర్ణ‌యం నిలువ‌రించ‌లేపోయింది : కేంద్రం ప‌ట్టుద‌ల‌..!

ప్ర‌ధాని మోదీ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారు..ఏపిలోకి సిబిఐ ఎంట్రీకి అనుమ‌తి లేదు. జ‌గ‌న్ కేసు ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు. దీని పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాం. సిబిఐ కంటే మా ఏసిబి చాలా చ‌క్క‌గా ప‌ని చేస్తోంది. ఇదీ..కొంత కాలం గా ఏపి ప్ర‌భుత్వం చేస్తున్న వాద‌న‌. కానీ, జ‌రుగుతుందేంటి. ముఖ్య‌మంత్రి పంతం నెర‌వేరుతోందా. కేంద్ర‌మే ప‌ట్టు సాధిస్తుం దా..ఏపిలో జ‌రుగుత‌న్న తాజా ప‌రిణామాలు ఏం చెబుతున్నాయి..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhRHwJ

Related Posts:

0 comments:

Post a Comment