అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశం.. సంఘ్ పరివార్ కుట్రల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆరెస్సెస్ కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhRI3L
రాహుల్ గాంధీతో దోస్తీ ఎఫెక్టా?: ఆరెస్సెస్ను టార్గెట్ చేసిన చంద్రబాబు, తీవ్రవ్యాఖ్యలు
Related Posts:
ప్రధాని, మాజీ ప్రధానులకే ఎస్పీజీ.. ఐదేళ్లు కానీ ఆ మెలిక పెట్టిన మోడీ సర్కార్...స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రత ఒక ప్రధానమంత్రికి మాత్రమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. గాంధీ కుటుంబీలకు భద్రతను కుదించడం… Read More
సుజనా ఓ అసత్యాల వీరుడు..! మండిపడుతున్న వైసీపి, టీడిపి నేతలు..!!అమరావతి/హైదరాబాద్ : బీజేపి యేతర రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు మైండ్ గేమ్ కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో లేని రాష్ట్రల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల… Read More
HCUలో ఉద్యోగాలు: నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ ఏ,బీ,సీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన… Read More
‘తొలి థాక్రే సీఎం’: రాజ్ థాక్రేకు ఉద్ధవ్ పిలుపు, కాంగ్రెస్ సీఎంలు, మమత, స్టాలిన్కు ఆహ్వానంముంబై: ఎన్నో మలుపుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార… Read More
సీఎం జగన్మోహన్రెడ్డికి హాట్సాఫ్...!!ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెడుతూ... తీసుకున్న నిర్ణయం కొంత వివాదం చెలరేగిన విషయం తెలిసిందే...అయితే ఇదే విషయమై ప్ర… Read More
0 comments:
Post a Comment