హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. అదే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికవుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొందరు పెడుతున్న పోస్టులు జుగుప్సకరంగా ఉంటున్నాయి. కొందరేమో పగ సాధించుకునేలా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా సోషల్ మీడియా ద్వారా బలవుతున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SMvlKa
ప్రియాంకగాంధీపై 'అసభ్య ప్రచారం' తగదు.. సైబర్ క్రైమ్ పోలీసులకు \"ఫిర్యాదు\"..!
Related Posts:
వివేకా హత్యకేసుపై వర్ల సంచలనం .. జగన్ ను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయివైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు పై టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఈ కేసులో విచారించాలని టీడీపీ నేత… Read More
జేసీకి ఈసీ షాక్ : ఓటుకు నోటు కామెంట్లపై చర్యలు, కలెక్టర్కు ఆదేశంఅమరావతి : ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ ది… Read More
ఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఫణి తుఫాను ప్రభావం పశ… Read More
మోడీకి మరో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీ.. న్యూక్లియర్ వ్యాఖ్యల్లో తప్పులేదు !ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియన్ ఆర్మీ, న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.… Read More
నారా లోకేష్ తో సాధినేని యామినికి లింకేంటి ? వైసీపీ నేత సుధాకర్ బాబు ఘాటు వ్యాఖ్యలువైసీపీ అధినేత జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సాధినేని యామినిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు యామిని మాట్లాడుతుందని … Read More
0 comments:
Post a Comment