Monday, May 13, 2019

ఏపీ ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన .. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్ట్ లతో ఉద్రిక్తత

ఏపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చంద్రబాబు క్యాబినెట్ భేటీకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JmKsFV

0 comments:

Post a Comment