Monday, June 17, 2019

పాడేను మోసి రుపాయకే అంత్యక్రియలు ప్రారంభించిన మేయర్..

రూపాయికే అంత్యక్రియలు ప్రకటించిన కరీంనగర్ కార్పోరేషన్ దాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఏ నగరంలో లేని ఇలాంటీ ఫథకాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ చేపట్టింది. ఈనేపథ్యంలోనే కరీంనగర్ పట్టణానికి చెందిన ఓ మహిళ మరణించడంతో ఒక్క రుపాయికే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ మృతురాలి అంత్యక్రియలను కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ మహిళ అంతిమ యాత్రలో పాల్గోని పాడే మోసి పథకాన్ని ప్రారంభించారు.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IMsdqy

Related Posts:

0 comments:

Post a Comment