నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లుగానే నల్గొండ జిల్లాకు మరో మూడు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాల్ని ప్రకటించిన సీఎం.. వాటిని ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లాకు మంజూరైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A4w63a
Monday, August 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment