అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు - కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్గా చేసుకొని తీసుకున్న నిర్ణయమా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి, ప్రచారం చేశారని, తాము కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B8Ha32
రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్ట్: పసుపు-కుంకుమ మహిళలపై ప్రేమతో కాదా, కేసీఆర్పై కోపంతోనా?
Related Posts:
బీజేపీ కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నిస్తే చికెన్ నారాయణ సమర్ధిస్తారా : మంత్రి పువ్వాడ ధ్వజంగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పోలింగ్ సమయంలో తెలంగాణా రోడ్డు రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలి… Read More
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించండి -ధ్వని కాలుష్యం- కేంద్రానికి శివసేన డిమాండ్ -‘అజాన్-హారతి’ వివాదంబీజేపీతో శివసేన దోస్తీ తెంచుకున్న తర్వాత మహారాష్ట్రలో హిందూత్వ ఛాంపియన్ షిప్ కోసం రెండుపార్టీల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. కరాచీ బేకరీ పేరు మార్పుప… Read More
రైతుల నిరసనలకు అద్దం పడుతున్న వైరల్ ఫొటో: వృద్ధ ‘కిసాన్’ మీద లాఠీ ఎత్తిన యువ ‘జవాన్‘ఒక వృద్ధడైన సిక్కు రైతు మీద పారామిలటరీ దుస్తుల్లో ఉన్న ఒక పోలీసు లాఠీ ఝళిపిస్తున్న ఈ ఫొటో.. ప్రస్తుతం భారతదేశంలో రైతులు చేస్తున్న ఆందోళనల పరిస్థితికి … Read More
2020 బిగ్ ఈవెంట్: హౌడీ మోడీ-నమస్తే ట్రంప్, తాజ్మహల్ సందర్శన, అటు ఢిల్లీలో అల్లర్లున్యూఢిల్లీ: ఈ 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒకటి నమస్తే ట్రంప్. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగింది. అమెరికా అధ… Read More
అలా చేస్తే ఓటింగ్ పెరిగే ఛాన్స్... గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్పై సీపీ సజ్జనార్...జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడం బాధాకరమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. చాలామంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాస… Read More
0 comments:
Post a Comment