అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే.. ఏపీలో ఎన్నికల వేడి ముగిసినా ఆ పాతకక్షల వేడి మాత్రం చల్లారడం లేదు. అనంతపురం జిల్లాను ఏలిన జేసీ బ్రదర్స్ కు ఇప్పుడు చెక్ చెప్పే పనిలో వైసీపీ బిజీగా ఉంది. వారు టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేసిన అక్రమాలను అడ్డుకునే దిశగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IihYel
జేసీ బ్రదర్స్ కు ఒకటో నంబర్ హెచ్చరికలు..! తప్పుచేస్తే తాట తీస్తామంటున్న వైసిపి నేతలు..!!
Related Posts:
అవినీతి పై సీఎం ఉక్కుపాదం..!నేడు మంత్రివర్గ ఉపసంఘంతో జగన్ భేటీ..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం కృషి చ… Read More
జగన్ నెల రోజుల పాలన.. మాట మీద నిలబడేందుకు యువనేత తపన.. రానున్న రోజుల్లో సవాళ్లెన్నో..!ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులు పూర్తయింది. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుండే జగన్ తన హామీల అమలుకు ప్రాధాన్యత … Read More
యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్లో అటెండర్ వక్రబుద్ధిహైదరాబాద్ : యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అ… Read More
బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూహైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగర… Read More
యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలంహైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వ… Read More
0 comments:
Post a Comment