ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వచ్చేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసాయి. జాతీయ స్థాయిలోనూ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. మరి..ఏపి లో మాత్రం ఎందు కు కలవటం లేదు. తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ అని చెబుతున్నప్పటికీ..చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R7ACXz
చంద్రబాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అసలేం జరిగింది : వైసిపి లక్ష్యంగా..రెండు పార్టీలు!
Related Posts:
పొంచివున్న థర్డ్వేవ్: సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం: 60 వేలకు దిగువగాన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకూ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్తగా 60 వేలకు దిగువ… Read More
Father's day 2021: అలా కోరుకునే వాడే నాన్న: పుష్ప శ్రీవాణి, రోజా స్పెషల్ గ్రీటింగ్స్అమరావతి: ఇవ్వాళ ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సారి కూడా నాన్నల గొప్పదనా… Read More
జస్టిస్ కనగరాజ్కు సీఎం జగన్ బంపరాఫర్ : నాడు కోల్పోయినా..నేడు కీలక పోస్టు : ఆ హోదాలో తొలి వ్యక్తిగా..!!జస్టిస్ కనగరాజ్. ఈ పేరు గత ఏడాది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైన పేరు. కరోనా కల్లోలంలో కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అనూహ్యంగా నియమితులయ్య… Read More
కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేం, పరిహారం చెల్లించలేం: రాసిచ్చిన మోడీ సర్కార్న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసు. వేలాది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడ… Read More
హైదరాబాద్లో నూటొక్కటి: పెట్రోల్ బాటలో డీజిల్..రూ.100 ప్లస్: అక్కడ రూ.108న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి దూకుడును ప్రదర్శించాయి. పెట్రో ఉత్పత్తుల రేట్లను మరోస… Read More
0 comments:
Post a Comment