Friday, January 29, 2021

ఏపీ ఎస్‌ఈసీ కార్యదర్శిగా ఐఏఎస్‌ కన్నబాబు- జగన్‌ సర్కారు ఉత్తర్వులు

పంచాయతీ ఎన్నికల వేళ ఎస్‌ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్‌ సర్కారు ఇవాళ కమిషన్‌కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్‌ వాణీ మోహన్‌ ఉద్వాసన తర్వాత ఖాళీ అయిన కార్యదర్శి పోస్టులో ఐఏఎస్‌ కన్నబాబును నియమిస్తూ జగన్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల సంఘంలో ఉంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPXO0R

Related Posts:

0 comments:

Post a Comment