పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్ సర్కారు ఇవాళ కమిషన్కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్ వాణీ మోహన్ ఉద్వాసన తర్వాత ఖాళీ అయిన కార్యదర్శి పోస్టులో ఐఏఎస్ కన్నబాబును నియమిస్తూ జగన్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల సంఘంలో ఉంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPXO0R
Friday, January 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment